Yearly Archives: 2026

గద్దర్ అవార్డ్స్‌లో చిరు వ్యాఖ్యలు

గద్దర్ అవార్డ్స్‌లో చిరు వ్యాఖ్యలు హైదరాబాద్, మార్చి 20 (భారతవాసి న్యూస్): ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కళాకారులను...

రంజాన్ పండుగ వేళ కీలక నిర్ణయం

శనివారం ఇసుక క్వారీ పనులకు సెలవు! జయశంకర్ భూపాలపల్లి (భారతవాసి న్యూస్):పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, రేపు (శనివారం) మహాదేవపూర్ ఇసుక క్వారీ పనులకు విరామం ప్రకటించారు. స్థానిక మైనారిటీ సోదరుల విన్నపం మేరకు...

బడ్జెట్ ఆమోదం లేకుండా వేల కోట్ల ఖర్చు

మండలి చైర్మన్‌కు మల్లన్న ఫిర్యాదు ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘనపై తీవ్ర ఆరోపణలు క్యాగ్ నివేదికల ఆధారంగా కీలక అంశాల వెల్లడి విచారణకు, కఠిన చర్యలకు డిమాండ్ హైదరాబాద్, మార్చి 20 (భారతవాసి న్యూస్): తెలంగాణలో గత పదేళ్లుగా శాసనసభ...

సంకల్పంతో రూపుదిద్దుకున్న తెలంగాణ బడ్జెట్..

సమగ్రాభివృద్ధికి బ్లూప్రింట్ రూ. 3.24 లక్షల కోట్ల భారీ ప్రణాళిక ప్రతి వర్గానికి సంక్షేమం–అభివృద్ధి లక్ష్యం రైతు, మహిళ, యువతకు ప్రత్యేక ప్రాధాన్యం హైదరాబాద్, మార్చి 20 (భారతవాసి న్యూస్): ): రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా...

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ జకాత్, ఫిత్రా దానధర్మాలు ఆదర్శమని వ్యాఖ్య మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబాటు హైదరాబాద్, మార్చి 20 (భారతవాసి న్యూస్): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి...

భద్రాచలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులు పుష్కరాల నాటికి తొలి దశ పూర్తి లక్ష్యం ట్రైబల్ మ్యూజియం, పరిసర దేవాలయాల అభివృద్ధి హైదరాబాద్, మార్చి 20 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): తెలంగాణలోని...

మహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

మహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం జయశంకర్ భూపాలపల్లి,భారతవాసి ప్రతినిధి:మహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని గ్రంథాలయ చైర్మన్ కోటా రాజబాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్...

ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు

ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు భూపాలపల్లి జిల్లా,భారతవాసి ప్రతినిధి:జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ ఏ. సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారుకాటారం మండల పరిధిలోని గంగారంలో...

హనుమకొండలో ఉద్రిక్తత శాంతి ర్యాలీ పేరిట హంగామా… హనుమకొండ కలెక్టరేట్ ముట్టడికి యత్నం…

పోలీసులపై దాడి..హనుమకొండ,భారతవాసి ప్రతినిధి:హనుమకొండ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ అదాలత్ సమీపంలోని అమరవీరుల స్తూపం నుంచి హనుమకొండ కలెక్టరేట్...

సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి

-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు… -ఉగాది ఉత్సవాలు అభినందనీయం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్… జయశంకర్ భూపాలపల్లి (భారతవాసి న్యూస్):సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారంఉగాది పర్వదినాన్ని...

Most Read