తెలంగాణవార్తలు
తెలంగాణ
హోమ్
Telangana
సన్రైజర్స్కు భారీ షాక్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన యువ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా మొత్తం సీజన్కు దూరమయ్యాడు
Mar 21,2026
భద్రాచలం శ్రీరామ నవమి ఏర్పాట్లు వేగవంతం
శ్రీరామ నవమి వేడుకల కోసం భద్రాచలంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి, భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు అధికారులు.
Wed, Mar 11 2026 11:36 AM
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు, కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించనున్నారు.
Wed, Mar 11 2026 11:36 AM
ఉస్మానియా ఆసుపత్రిలో ఉచిత 3D కృత్రిమ అవయవాల సేవలు ప్రారంభం
హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఉచిత 3D కృత్రిమ అవయవాల సేవలు ప్రారంభమయ్యాయి, పేద రోగులకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుంది.
Wed, Mar 11 2026 11:36 AM
సంకల్పంతో రూపుదిద్దుకున్న తెలంగాణ బడ్జెట్..
హైదరాబాద్, మార్చి 20 (భారతవాసి న్యూస్): ): రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్ను ప్రతిపాదించింది. రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అన్ని కీలక రంగాలకు సమతుల్యంగా కేటాయింపులు చేస్తూ ఈ బడ్జెట్ రూపొందించబడింది.
Wed, Mar 11 2026 11:36 AM
‘తెలంగాణ ప్రజా జాగృతి’పై స్పష్టతకు దారి…
రూ. 2.15 లక్షల కోట్లతో జాగృతి భారీ ప్రణాళిక
ప్రజల భాగస్వామ్యంతో బడ్జెట్ రూపకల్పన
సంక్షేమం–అభివృద్ధికి సమతుల కేటాయింపులు
ప్రతి ఏడాది ఉగాది రోజున ప్రజా బడ్జెట్ ప్రతిపాదన
Wed, Mar 11 2026 11:36 AM
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
మార్చి 20న ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే
వక్ఫ్ బోర్డు సిఫారసుతో తేదీ మార్పు
ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం అవకాశం
హైదరాబాద్, మార్చి 19 (భారతవాసి న్యూస్): రాష్ట్రంలో పండుగల సందడి నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసంలోని పవిత్ర ఆఖరి శుక్రవారం ‘జుమాతుల్ విదా’ను పురస్కరించుకుని మార్చి 20న ఐచ్ఛిక సెలవును ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఐచ్ఛిక సెలవు తొలుత మార్చి 13న ఇవ్వాలని నిర్ణయించారు.
Wed, Mar 11 2026 11:36 AM
చెర్లపల్లి జైల్లో “నివృత్తి” విముక్తి కేంద్రం
హైదరాబాద్, ఏప్రిల్ 06 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సోమవారం చెర్లపల్లి కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.
Wed, Mar 11 2026 11:36 AM
తాజా వార్తలు
-
కాళేశ్వరంలో పురాతన విగ్రహాల పరిరక్షణకు అడుగులు
-
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి
-
ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు
రంజాన్ పండుగ..
లోకమంతటా ఈద్ ముబారక్ సందడి
తెలంగాణలో కొత్త విప్ల నియామకం…
ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాలు…
తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు
తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు
గద్దర్ అవార్డ్స్లో చిరు వ్యాఖ్యలు
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
రంజాన్ పండుగ..
లోకమంతటా ఈద్ ముబారక్ సందడి
తెలంగాణలో కొత్త విప్ల నియామకం…
ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాలు…
తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు
తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు
గద్దర్ అవార్డ్స్లో చిరు వ్యాఖ్యలు
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను