Home
News Image
Reporter

Eravelli Harshini

TELANGANA

Logo

ఆలయ పనుల వద్ద కాంట్రాక్టర్ అత్యుత్సాహం

కాళేశ్వరం: ఆలయ అభివృద్ధి పనుల కవరేజ్ కోసం శుక్రవారం వెళ్లిన విలేకరులను కాంట్రాక్టర్ అడ్డుకుని, ఆలయ ఈఓ అనుమతి తీసుకురావాలంటూ దురుసుగా వ్యవహరించినట్లు వారు ఆరోపించారు. ఈఓను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. ఆలయ అభివృద్ధి పనుల కవరేజ్‌కు మీడియా ప్రతినిధులు వెళ్లకూడదని ఏమైనా నిబంధనలు ఉంటే, వాటిని...

Swipe up for next
News Image
Reporter

Eravelli Harshini

TELANGANA

Logo

గ్యాస్ కోసం తంటాలు.. ఐదు రోజులుగా పడిగాపులు

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గ్యాస్ లబ్ధిదారుల కష్టాలు కొనసాగుతున్నాయి. గతంలో మండల కేంద్రంలోనే గ్యాస్ ఏజెన్సీ ఉండగా ఇంటి వద్దకే సిలిండర్లు సరఫరా అయ్యేవని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ జిల్లా కేంద్రానికి తరలిపోవడంతో రూ.1,100 చెల్లించి గ్యాస్ బండి వద్దకే వెళ్లి సిలిండర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. గత...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు రజక సంఘం వినతి.

నర్సంపేట, సెప్టెంబర్ 10:వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలో తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొల్లూరు లక్ష్మీనారాయణ, డివిజన్ గౌరవ అధ్యక్షుడు రాయరాకుల సారంగం, పట్టణ గౌరవ అధ్యక్షుడు ఐలోని శ్రీనివాస్, కార్యదర్శి తడిగొప్పుల...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం: టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట, సెప్టెంబర్ 10: సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పిసిసి సభ్యులు పెండెం రామానంద్ కొనియాడారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆమె విగ్రహానికి పెండెం రామానంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం: టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట, సెప్టెంబర్ 10: సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పిసిసి సభ్యులు పెండెం రామానంద్ కొనియాడారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆమె విగ్రహానికి పెండెం రామానంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం...

Swipe up for next
News Image
Reporter

BHARATHA VAASI

TELANGANA

Logo

బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల సెలవు

హైదరాబాద్: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. సెప్టెంబర్ 11న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. దీంతో రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు...

Swipe up for next
News Image
Reporter

Sanjeev Panuganti

Trending

Logo

కల్వచర్లలో ఉచిత దంత వైద్య శిబిరం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో రామ్ డెంటల్ హాస్పిటల్ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో, డా బాకం రామ్మూర్తి,డా బాకం కావ్య పర్యవేక్షణలో కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో విద్యార్థులు, గ్రామ ప్రజలకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించి, దంత సమస్యలకు అవసరమైన సూచనలు,...

Swipe up for next
News Image
Reporter

Sanjeev Panuganti

Trending

Logo

ఛలో అసెంబ్లీ ముట్టడి అడ్డుకున్న మంథని పోలీస్.

మంథని మండలంలో మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి అని అసెంబ్లీ ముట్టడి చేయాలని సర్పంచ్ JAC ఆదేశాల మేరకు. మంథని పోలీస్ వాళ్ళు ముందస్తు అరెస్ట్ చేయటం జరిగింది. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మాజీ సర్పంచ్ JAC అధ్యక్షులు కనవేన శ్రీనివాస్.కాకర్ల పల్లి సర్పంచ్ కనవే కొమురయ్య. గాజుల పల్లి సర్పంచ్ కరెంగుల సుధాకర్....

Swipe up for next
News Image
Reporter

BHARATHA VAASI

TELANGANA

Logo

కుదురుపల్లి వాగు వద్ద రోడ్డు ప్రమాదం

కుదురుపల్లి వాగు వద్ద రోడ్డు ప్రమాదం మహాదేవపూర్: కుదురుపల్లి వాగు వద్ద మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో కాళేశ్వరం గ్రామానికి చెందిన బండి అనిల్‌కు కాలు విరిగింది. కొత్త బెగ్లూర్‌కు చెందిన పెద్దపోలు సత్యం గౌడ్‌కు కాలు, స్వరూపకు చేయి విరిగినట్లు తెలిపారు. స్థానికులు...

Swipe up for next
News Image
Reporter

BHARATHA VAASI

TELANGANA

Logo

ఓటర్ల జాబితా సవరణకు గడువు పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో క్లెయిమ్స్‌, అభ్యంతరాల దాఖలు గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. సెప్టెంబర్‌ 16తో ముగియాల్సిన గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించింది. దాఖలైన క్లెయిమ్స్‌, అభ్యంతరాలను నవంబర్‌ 5లోగా పరిష్కరించనున్నారు. అనంతరం నవంబర్‌ 9న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

వినాయక నిమజ్జనానికి చెరువుల పరిశీలన

నర్సంపేట, సెప్టెంబర్ 7: వినాయక నవరాత్రి ఉత్సవాలు నేపథ్యంలో గణనాథుల నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నర్సంపేట మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం నర్సంపేట మున్సిపల్ పరిధిలోని దామర చెరువు, మాదన్నపేట చెరువులను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్...

Swipe up for next
News Image
Reporter

Eravelli Harshini

TELANGANA

Logo

ఆరు గ్యారంటీలు.. 420 హామీల అమలేది?

మహాదేవపూర్, భారతవాసి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ మండల శాఖ నాయకులు సోమవారం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాకంఠక పాలన సాగిస్తోందని వారు...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA, వరంగల్

Logo

అక్రమ హౌస్ అరెస్టులతో బీజేపీ పోరాటాలను ఆపలేరు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు చేపట్టిన “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వరంగల్, నర్సంపేట నియోజకవర్గాల్లోని బీజేపీ...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

నూతన ఎంఈఓ భిక్షపతికి టీఎస్ యూటీఎఫ్ నాయకుల శుభాకాంక్షలు.

నర్సంపేట మండల నూతన మండల విద్యాధికారి (MEO) గా బాధ్యతలు స్వీకరించిన జె. భిక్షపతి గారిని టీఎస్ యూటీఎఫ్ (TSUTF) నర్సంపేట మండల కార్యవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పెరబోయిన కుమార్ స్వామి మాట్లాడుతూ... మండల పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల...

Swipe up for next
News Image
Reporter

Sanjeev Panuganti

Trending

Logo

సెంటనరీ కాలనీలో అంబరాన్ని అంటే కృష్ణాష్టమి వేడుకలు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో అంబరాన్నంటిన కృష్ణాష్టమి వేడుకలు.ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా 'ఉట్టి కొట్టే' సంబరాలు.రామగిరి మండలం సెంటినరీ కాలనీలో కృష్ణాష్టమి ఉత్సవాలు మార్మోగాయి. పన్నూర్ ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో జోన్-1 దుర్గాదేవి ఆలయం వద్ద ప్రతిష్టాత్మకంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

Swipe up for next
News Image
Reporter

Sanjeev Panuganti

Trending

Logo

సెంటనరీ కాలనీలో అంబరాన్ని అంటే కృష్ణాష్టమి వేడుకలు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో అంబరాన్నంటిన కృష్ణాష్టమి వేడుకలు.ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా 'ఉట్టి కొట్టే' సంబరాలు.రామగిరి మండలం సెంటినరీ కాలనీలో కృష్ణాష్టమి ఉత్సవాలు మార్మోగాయి. పన్నూర్ ఉప సర్పంచ్ కావేటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో జోన్-1 దుర్గాదేవి ఆలయం వద్ద ప్రతిష్టాత్మకంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

Array

Logo

విజ్‌డమ్ ప్రీ స్కూల్‌ లో కన్నుల పండువగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నర్సంపేట, సెప్టెంబర్ 4:స్థానిక విజ్‌డమ్ ప్రీ స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, నైతిక విలువల పట్ల అవగాహన, గౌరవాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ వేడుకలను పాఠశాల కరెస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

కరెంట్ షాక్‌తో తొమ్మిదో తరగతి విద్యార్థిని దుర్మరణం: నల్లబెల్లిలో విషాదం

నల్లబెల్లి: విద్యుత్ ఘాతానికి గురై ఓ పాఠశాల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేష్ కుమార్తె పిట్టల సిరివెన్నెల (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఉదయాన్నే స్నానం చేసేందుకు...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

నర్సంపేటలో కాషాయం వైపు యువత

నర్సంపేట: నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలం రోజురోజుకూ పెరుగుతోందని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 30వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల యువ నాయకులు బీజేపీలో చేరారు. జూలూరి మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గూడూరు...

Swipe up for next
News Image
Reporter

Pulluri srinivas

TELANGANA

Logo

పర్యావరణ ప్రేమికుడు 'గోక రామస్వామి'కి కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డు.

గత ఐదు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొక్కలు నాటుతూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు, నర్సంపేట నివాసి గోక రామస్వామి (72) కు ప్రతిష్టాత్మక 'కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డు' వరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన నిరంతర కృషిని, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన...

Swipe up for next